Hyderabad | ఆన్​లైన్​ బెట్టింగ్​కు మరో యువకుడు బలి

Hyderabad | ఆన్​లైన్​ బెట్టింగ్​కు మరో యువకుడు బలి
Hyderabad | ఆన్​లైన్​ బెట్టింగ్​కు మరో యువకుడు బలి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఆన్​లైన్​ బెట్టింగ్ Online Betting​కు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్​లో రూ.లక్ష పోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. గద్వాల్​ gadwal జిల్లాకు చెందిన పవన్​ మాసబ్​ ట్యాంక్​లోని జెఎన్​టీయూ JNTUలో ఎంటెక్ M.Tech​ చదువుతున్నాడు.

Advertisement

బెట్టింగ్​ యాప్​లకు బానిసైన పవన్​ తన బుల్లెట్​ బైక్​, ఐఫోన్​ విక్రయించి మరి బెట్టింగ్​ పెట్టాడు. ఒకేసారి రూ.లక్ష పోవడంతో మనోవేదనకు గురై అత్తాపూర్​లోని రెడ్డి బస్తీలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  MMTS case | ఎంఎంటీఎస్​లో అత్యాచారయత్నం కేసు.. బిగ్​ ట్విస్ట్​ ఇచ్చిన యువతి