Zodiac Signs : ఒక‌ సంవత్సరంలో మూడుసార్లు బృహస్పతి స్థానం మార్పులు.. ఈ 3 రాశుల వారికి ఇక అన్ని కష్టాలే…?

Zodiac Signs : ఒక‌ సంవత్సరంలో మూడుసార్లు బృహస్పతి స్థానం మార్పులు.. ఈ 3 రాశుల వారికి ఇక అన్ని కష్టాలే...?
Zodiac Signs : ఒక‌ సంవత్సరంలో మూడుసార్లు బృహస్పతి స్థానం మార్పులు.. ఈ 3 రాశుల వారికి ఇక అన్ని కష్టాలే...?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గ్రహం ఓకే సంవత్సరంలో మూడుసార్లు బృహస్పతి తన స్థానాన్ని మార్చుకోబోతోంది. ఈ మూడు రాశుల వారికి ఇక కష్ట కాలమేనని దేవ గురు గోచార ఫలితాల గురించి తెలియజేశారు. అసలు,బృహస్పతి ఆనందాన్ని, శ్రేయస్సును, గౌరవం, జ్ఞానం, సంపదలను ప్రసాదించే గ్రహంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరంలో బృహస్పతి మూడుసార్లు సంచారం చేస్తున్నాడు.తత్ ఫలితం మూడు రాశులపై త్రీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి తన స్థానాన్ని మూడుసార్లు సంచారం చేయడం చేత జ్యోతిష్యుడు అమిత్ శాస్త్రి, బృహస్పతి ప్రస్తుతం వృషభరాశిలో సంచరిస్తున్నాడని, అయితే, మే వరకు ఈ రాశి లోనే ఉంటాడని తెలియజేశారు.

కానీ ఈ సంవత్సరం 2025లో బృహస్పతి అనేక సార్లు రాశులను మార్చుకోబోతున్నాడు. బృహస్పతి గ్రహం రాసి చక్రంలో దేనినైనా పూర్తి చేయాలంటే దాదాపు 12 నుండి 13 నెలల సమయం పడుతుంది. ఈ సంవత్సరం బృహస్పతి వేగవంతమైన కదలికలు కారణం చేత, ఒకటీ లేదా రెండు సార్లు లేదా మూడుసార్లు రాసి చక్ర గుర్తులను మార్చుకుంటుంది. ఇలా మార్చుకునే స్థానానికి అర్థం,ఈ సంవత్సరం బృహస్పతి వేగం ,మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

బృహస్పతి రాశి సంచారం : బృహస్పతి మొదట సంచారం 15 మే నుంచి 2025వ సంవత్సరమున జరగబోతుంది. ఈరోజు బృహస్పతి వృషభ రాశి నుంచి బయలుదేరి మధ్యాహ్నం రెండున్నర గంటలకు మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. .బృహస్పతి రెండవ సంచారం అక్టోబర్ 18, 25న రాత్రి 9:30 గంటలకు జరగనుంది. ఈరోజు నా మిధున రాశిని వదిలి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కర్కాటక రాశి కూడా చంద్ర రాశి అని గుర్తుంచుకోవడం మంచిది. .ఈ సంవత్సరం బృహస్పతి చివరి దశ అంటే మూడవ సంచారం డిసెంబర్ 4, 25న రాత్రి 8:30 గంటలకు జరగనుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Zodiac Signs : ఈ రాశులకి 2 రోజుల్లో ఊహించని విధంగా... 6 గ్రహాల కూటమితో మహా భాగ్యయోగం...!

సమయంలో బృహస్పతి తిరుమగమనంలోకి మారి మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ధన రాశి కూడా బుధ రాశి అని గమనించాల్సి ఉంటుంది. బృహస్పతి గ్రహం మే 14, 2025 నుండి మార్చి 18, 2033 వరకు కనిపిస్తుంది. ఈ విధంగా, బృహస్పతి ఈ గ్రహం పూర్తి 8 సంవత్సరాలు 3 రెట్లు వేగంతో కదులుతుంది. అందుకే కొన్ని రాశులు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశులు వృశ్చికం, మకరం, మీనం. ఈ రాశుల వారి పైన త్రేవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది అని ప్రముఖ జ్యోతిష్యుడు అమితి శాస్త్రి చేశారు.

Advertisement