అక్షరటుడే, ఆర్మూర్: పేకాడుతున్న ఏడుగురిని అరెస్ట్​ చేసినట్లు ఆర్మూర్​ ఎస్సై అనిల్​ రెడ్డి పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కమ్మర్​పల్లి గ్రామ శివారులో పేకాడుతుండగా పోలీసులు ఏడుగురిని పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి రూ. 30,630 నగదు, ఏడు సెల్​ఫోన్లు, నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  COLLECTOR | పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్​