అక్షరటుడే, బాన్సువాడ: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బీర్కూరులో ఆదివారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రోషన్ (ఉన్నత పాఠశాల)మొదటి బహుమతి, అఖిలేష్ యాదవ్(రెండో బహుమతి), అంజలి, కేజీబీవీ (మూడో బహుమతి) సీహెచ్ వైష్ణవి, జడ్పిహెచ్ఎస్, దామరంచ( నాలుగో బహుమతి) అందుకున్నారు. ఎంఈవో వెంకన్న విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రాములు, మాజీ ఎంపీపీ రఘు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement
ఇది కూడా చదవండి : Ayushman Arogya Mandir | దుర్కి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కు జాతీయస్థాయి గుర్తింపు