Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా నాలుగు పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బౌలింగ్ భారత్ బౌలింగ్కు దిగగా.. షమీ తన రెండో ఓవర్లో వికెట్ తీశాడు. కాపర్ కన్నోలి కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి డక్ అవుట్ అయ్యాడు. మరోవైపు హెడ్ దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు అయిదు ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది.
Advertisement