అక్షరటుడే, వెబ్డెస్క్: ఛత్తీస్గఢ్ లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా చనిపోయారని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement