అక్షరటుడే, ఆర్మూర్: భీమ్గల్ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఏకాక్షరి హవనం నిర్వహించారు. గర్భగుడి నుంచి స్వామివారిని పల్లకీలో కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. అనంతరం సర్వేశం ఏకాదశి, చాతుర్మాస్య వ్రతసమాప్తి, నృసింహ ఏకాక్షరి హవనం, గీత హవనం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు నంబి విజయ సారథి, నంబి పార్థసారథి, నంబి వంశీయులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : తెలంగాణ లో మరోసారి ఎన్నికల పండగ..!
Advertisement