Bike Theft | బైక్​ దొంగ అరెస్ట్​

Bike Theft | బైక్​ దొంగ అరెస్ట్​
Bike Theft | బైక్​ దొంగ అరెస్ట్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bike Theft | జిల్లాలోని పలు ప్రాంతాల్లో బైక్​ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్​ చేసినట్లు రూరల్​సీఐ శ్రీనివాస్(Rural CI Srinivas)​ పేర్కొన్నారు. బుధవారం వివరాలు వెల్లడించారు.

Advertisement
Advertisement

నగరంలోని కసాబ్​గల్లీ(Kasabgalli)కి చెందిన షేక్​ అహ్మద్​(Sheikh Ahmed) అనే వ్యక్తి గాజులు అమ్ముతూ జీవించేవాడని.. అయితే ఈ వ్యాపారంతో కుటుంబ అవసరాలు తీరకపోవడంతో బైక్​చోరీలకు పాల్పడ్డాడు. ఇరవైరోజుల క్రితం ఖిల్లా రామాలయం(Killa Ramalayam) సమీపంలో, వర్నిలోని జలాల్​పూర్​లో, డిచ్​పల్లిలో మూడు బైక్​లను చోరీ చేశాడు. ఈనెల 25న నాగారంలో బ్రాహ్మణ కాలనీలో ఆటో చోరీ చేసేందుకు యత్నించాడు. దీంతో ఆటో యజమాని ఫిర్యాదు చేయగా బుధవారం నిందితుడిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు చేధనలో చురుకుగా వ్యవహించిన 5వ టౌన్​ ఎస్సై గంగాధర్(5th Town SI Gangadhar)​, సిబ్బందిని అభినందించామని సీఐ(CI) తెలిపారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | టీజీవో ఆధ్వర్యంలో ఇఫ్తార్​