CM Revanth Reddy | బ్రిటీషోళ్ల లాగే దేశాన్ని లూటీ చేస్తున్న బీజేపీ నేతలు: సీఎం రేవంత్​

CM Revanth Reddy | బ్రిటీషోళ్ల లాగే దేశాన్ని లూటీ చేస్తున్న బీజేపీ నేతలు: సీఎం రేవంత్​
CM Revanth Reddy | బ్రిటీషోళ్ల లాగే దేశాన్ని లూటీ చేస్తున్న బీజేపీ నేతలు: సీఎం రేవంత్​

అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth Reddy | అహ్మదాబాద్​ ఏఐసీసీ సమావేశంలో AICC meeting ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth Reddy బీజేపీపై తీవ్ర ​విమర్శలు చేశారు. బ్రిటీషోళ్ల లాగే దేశాన్ని బీజేపీ లూటీ చేస్తోందని విమర్శించారు. బ్రిటీష్​ వాళ్లను తరిమికొట్టినట్లే ఆ పార్టీని ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ Mahatma Gandhi విధానాలకు విరుద్ధంగా మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు. గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీ అడుగుపెట్టనివ్వబోమని వ్యాఖ్యానించారు.

Advertisement

CM Revanth Reddy | దేశమంతా కులగణన చేపట్టాలి

రాహుల్‌ గాంధీ Rahul Gandhi ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కులగణన నిర్వహించామని సీఎం రేవంత్​ CM Revanth తెలిపారు. కేంద్ర ప్రభుత్వం central government దేశమంతా కులగణన చేపట్టాలని డిమాండ్​ చేశారు. అలాగే తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Suprem Court | బిల్లుల‌పై గ‌డువులోగా నిర్ణ‌యం తీసుకోవాలి.. రాష్ట్ర‌ప‌తికి సుప్రీంకోర్టు సూచ‌న‌..