అక్షరటుడే, బోధన్: డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ బోధన్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇటీవల బోధన్ పట్టణంలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరిని పట్టుకొని సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శేష తల్పసాయి ముందు హాజరుపర్చారు. విచారణ అనంతరం నిందితుడికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.4,500 జరిమానా విధించినట్లు బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Dichpalii | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ముగ్గురికి జైలుశిక్ష