Telangana assembly | అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి సస్పెన్షన్​

Telangana assembly | అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి సస్పెన్షన్​
Telangana assembly | అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి సస్పెన్షన్​
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana assembly | తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డిని సభ నుంచి సస్పెండ్​ చేస్తున్నట్లు స్పీకర్​ గడ్డం ప్రసాద్​​ ప్రకటించారు. స్పీకర్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బడ్జెట్​ సెషన్స్​ పూర్తయ్యే వరకు ఆయనపై సస్పెన్షన్​ కొనసాగుతుందని తెలిపారు. సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించగా.. బీఆర్​ఎస్​ సభ్యులు ఆందోళన చేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Parliament Sessions | డీలిమిటేషన్, మణిపూర్ అల్లర్లపై దద్దరిల్లిన పార్లమెంట్