Advertisement

అక్షరటుడే, ఆర్మూర్:

Advertisement
పార్లమెంట్‌లో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్​ను బీఆర్ఎస్ పార్లమెంటరీ ఫ్లోర్​లీడర్​ ఎంపీ సురేష్​ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉప రాష్ట్రపతి పార్లమెంట్​కు రాగా సురేష్​రెడ్డి ఆయనను కలిశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ ఎంపీలున్నారు.