అక్షరటుడే, వెబ్ డెస్క్: టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీజీపీఎస్సీ ప్రస్తుత చైర్మన్ మహేందర్ పదవీకాలం డిసెంబర్ 3న ముగియనుంది. దీంతో బుర్రా వెంకటేశంను నియమిస్తూ గవర్నర్ ఆమోదం తెలిపారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Group -1 Exams | గ్రూప్​–1 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు