అక్షరటుడే, వెబ్డెస్క్ : JAIPUR | రాజస్థాన్(Rajasthan)లోని జైపూర్లో(Jaipur) సోమవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్(Driver) బైక్పై వెళ్తున్న వారిని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా పలువురు గాయపడ్డారు. ఆ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) అవుతోంది.
రాజస్థాన్లోని జైపూర్లో సోమవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్ బైక్పై వెళ్తున్న వారిని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా పలువురు గాయపడ్డారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #jaipuraccident #Rajasthan #JaipurNews #viralvideo pic.twitter.com/JoQytbzBHM
— Akshara Today (@aksharatoday) April 8, 2025