Advertisement
అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yella Reddy | మండలంలోని మల్కాపూర్ కు చెందిన అశమొల్ల సాయిబాబా గ్రామంలోని పాఠశాలకు కుర్చీలు అందజేశారు. తాను చదువుకున్న పాఠశాలకు తనవంతుగా కుర్చీలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్థానికులు ఉన్నారు.
Advertisement