Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున​ ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. కేబినెట్​ విస్తరణపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే కులగణనపై నిర్వహించే బహిరంగ సభకు రాహుల్​ గాంధీని, ఎస్సీ వర్గీకరణ అమలుపై నిర్వహించనున్న సభకు మల్లికార్జున ఖర్గేను వారు ఆహ్వానించనున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Rahul Gandhi | సొంత పార్టీ నేతలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు