Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: తెలంగాణలో కేబినెట్​ విస్తరణపై సీఎం రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. తెలంగాణ కేబినెట్​ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని పేర్కొన్నారు. మంత్రివర్గంలో ఎవరుండాలో వద్దో.. హైకమాండ్​ నిర్ణయిస్తుందని తేల్చేశారు. తాను ఇప్పటివరకు ఎవరినీ రికమండ్​ చేయలేదని వెల్లడించారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్టప్రకారం ముందుకెళ్తామని.. ఎవరిని కూడా అర్జెంట్​గా జైల్లో వేయాలనే ఆలోచన ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నామని చెప్పారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth | కేసీఆర్​ అసెంబ్లీలో చర్చకు రావాలి