అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : అపార్ ఐడీలు జనరేట్ చేయడంలో ముందంజలో ఉన్న పాఠశాలల హెచ్ఎంలను కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు సన్మానించారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, పరీక్షల నియంత్రణ విభాగం అధికారి విజయభాస్కర్, ఎంఈలు, హెచ్.ఎంలు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement