అక్షరటుడే, ఇందూరు: డీఎస్సీ 2008 అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. దీంతో అభ్యర్థులు ధ్రువపత్రాలతో విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో 74 మంది, కామారెడ్డిలో 72 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఇవ్వనున్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement