అక్షరటుడే, వెబ్డెస్క్ : Deputy CM | మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో బుధవారం అసెంబ్లీలో దుమారం రేగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం కమీషన్ అంటూ కేటీఆర్ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కాగా కేటీఆర్ కామెంట్లను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ అని, అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
Deputy CM | కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ఆగ్రహం
Advertisement
Advertisement