Earthquake | కార్గిల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం

Earthquake | కార్గిల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం
Earthquake | కార్గిల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం
Advertisement

అక్షరటుడే, న్యూఢిల్లీ: Earthquake : లడఖ్‌లోని కార్గిల్‌లో శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై 5.2 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

తెల్లవారుజామున 2:50 గంటలకు ఈ ప్రకృతి విపత్తు ఏర్పడింది. 15 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు ఏర్పడ్డాయి. నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement