Gadikota trust | ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి కృషి

Gadikota trust | ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి కృషి
Gadikota trust | ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి కృషి

అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: Gadikota trust | ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని దోమకొండ గడీకోట ట్రస్ట్‌ మేనేజర్‌ బాబ్జి అన్నారు. శుక్రవారం స్థానిక ఆనంద్​ భవన్‌లో దోమకొండ ఫోర్ట్‌ డెవలప్​మెంట్​ ట్రస్ట్‌(domakonda fort development trust) ఆధ్వర్యంలో గ్రామంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, మాజీ ప్రజా ప్రతినిధులు మాట్లాడారు.

Advertisement

2024–25లో సంస్థ చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ట్రస్ట్​ ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు, యువతకు నైపుణ్య కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. సమావేశంలో ఎంపీడీవో ప్రవీణ్‌ కుమార్, ఎంఈవో విజయ్‌కుమార్, జీపీ ఈవో యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Domakonda | దళారీ వ్యవస్థను రూపుమాపేందుకే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు