lingampet | విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

lingampet | విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
lingampet | విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: lingampet | కరెంట్​ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ వినియోగదారుల ఫోరం ఛైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. లింగంపేటలో గురువారం విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు.

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. కరెంట్​ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు తమ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు కిషన్, రాజా గౌడ్, ఎస్ఈ శ్రవణ్ కుమార్​, డీఈ విజయ సారథి, ఏడీ మల్లేశం, ఏఈలు సాయినాథ్, హరీశ్​రావు, లక్ష్మయ్య, అశోక్​ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Lingampet | ఫ్లెక్సీ వివాదం.. లింగంపేటలో సంఘాల నిరసన