Advertisement
అక్షరటుడే, ఆర్మూర్: ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్–కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ డీఎస్పీ, ఆర్మూర్కు చెందిన మదనం గంగాధర్ శుక్రవారం నామినేషన్ వేశారు. మొదట అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.

Advertisement