Bodhan | నాలుగు టిప్పర్లు, ఒక జేసీబీ పట్టివేత

Bodhan | నాలుగు టిప్పర్లు, ఒక జేసీబీ పట్టివేత
Bodhan | నాలుగు టిప్పర్లు, ఒక జేసీబీ పట్టివేత
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:

Advertisement
Bodhan | అక్రమంగా మొరం తరలిస్తున్న వాహనాలను పోలీసులు సీజ్​ చేశారు. టాస్క్​ఫోర్స్​ ఇన్​ఛార్జి ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో శనివారం బోధన్​ మండలం చిన్నమావంది గ్రామంలో దాడులు జరిపారు. అక్కడ అనుమతులు లేకుండా మొరం తవ్వుతున్న జేసీబీతో పాటు నాలుగు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో టాస్క్​ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​ అంజయ్య, స్పెషల్​ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. పట్టుకున్న వాహనాలను బోధన్​ రూరల్​ పోలీస్​ స్టేషన్​లో అప్పగించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Holi | పండుగ పూట యథేచ్ఛగా బంగ్​ విక్రయం