అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ : జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మోపాల్ మండలం ముల్లంగిలోని మల్లచెరువులో బుధవారం చేప పిల్లలను వదిలారు. కార్యక్రమంలో ముల్లంగి సొసైటీ ఛైర్మన్ గంగారెడ్డి, మాజీ ఎంపీపీ నర్సయ్య, ఏఎంసీ డైరెక్టర్ గంగారెడ్డి, వీడీసీ సభ్యులు సురేష్, నర్సారెడ్డి, మత్స్యకారులు గంగాధర్, రవి, సూరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement