Rajiv Yuva Vikasam | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. రాజీవ్​ యువ వికాసం గడువు పెంపు

Rajiv Yuva Vikasam | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. రాజీవ్​ యువ వికాసం గడువు పెంపు
Rajiv Yuva Vikasam | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. రాజీవ్​ యువ వికాసం గడువు పెంపు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajiv Yuva Vikasam | రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. రాజీవ్‌ యువ వికాసం(Rajiv Yuva Vikasam) దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Advertisement
Advertisement

ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలుత ఏప్రిల్​ 5 వరకే దరఖాస్తులకు అవకాశం కల్పించారు. అయితే ప్రజల నుంచి వస్తున్న వినతుల మేరకు ఏప్రిల్‌ 14 వరకు గడువు పెంచినట్లు డిప్యూటీ సీఎం(Deputy CM) భట్టి విక్రమార్క(Bhati Vikramarka) తెలిపారు.

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth Reddy | కక్ష సాధింపులకు పాల్పడితే కేటీఆర్​ జైల్లో ఉంటుండే..

దరఖాస్తు చేసుకునే సమయంలో రేషన్‌కార్డు(Ration Card) ఉన్నవారికి ఆదాయ ధృవీకరణ పత్రం పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కాగా ఈ పథకంలో భాగంగా స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగులకు రాయితీపై రుణాలు ఇవ్వనున్నారు. పథకం కోసం ఇప్పటికే లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement