అక్షరటుడే, బోధన్: Bodhan | పట్టణంలోని శక్కర్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన హనుమాన్ వ్యాయామశాల(Hanuman Gymnasium)ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం వ్యాయామశాల ఆవరణలో హనుమాన్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు అల్లూరి శ్రీనివాస్, యువకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement