Nizamabad Special Court | అర్ధరాత్రి వరకు హోటళ్లు తెరిచి ఉంచిన ఇద్దరికి జైలు

Nizamabad Special Court | అర్ధరాత్రి వరకు హోటళ్లు తెరిచి ఉంచిన ఇద్దరికి జైలు
Nizamabad Special Court | అర్ధరాత్రి వరకు హోటళ్లు తెరిచి ఉంచిన ఇద్దరికి జైలు

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad Special Court | నగరంలో అర్ధరాత్రి వరకు హోటళ్లు(Hotels) తెరిచి ఉంచిన ఇద్దరికి న్యాయస్థానం ఒకరోజు జైలుశిక్ష విధించింది. ఒకటో టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి(1st Town SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో హోటళ్లను(Hotels) రాత్రి 10.30 తర్వాత కూడా తెరిచి ఉంచిన షాగౌస్​ హోటల్(Shaghouse Hotel)​ యజమాని షేక్​ గౌస్​ పాషా(Sheikh Ghaus Pasha), ఖురేషి హోటల్(Qureshi Hotel)​ యజమాని అన్సార్​ హుస్సేన్(Ansar Hussein)​లపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరు పర్చారు.

Advertisement
Advertisement

విచారించిన సెకండ్​క్లాస్​ జడ్జి(Second Class Judge) నూర్జహాన్​(Noor Jahan) ఇరువురికి ఒక్కొక్కరోజు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్​హెచ్​వో(SHO) తెలిపారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Bodhan Municipality | హోటళ్లపై మున్సిపల్ అధికారుల దాడులు