అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Iftar | నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల టీఎన్జీవోస్(TNGO’s) భవన్లో గురువారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విందుకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. టీఎన్జీవో ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం మైనారిటీల(Minority) అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement