Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు గిల్(8), రోహిత్శర్మ (28) ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజ్లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు.
Advertisement