Champions Trophy : కష్టాల్లో టీం ఇండియా

Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Champions Trophy: ఛాంపియన్స్​ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్​తో జరుగుతున్న మ్యాచ్​లో భారత్​ 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. టాస్​ గెలిచిన న్యూజిలాండ్​ జట్టు బౌలింగ్​ ఎంచుకుంది. ఓపెనర్లు శుబ్​మన్​గిల్​(2), రోహిత్​శర్మ (15) త్వరగా అవుట్​ అయ్యారు. కోహ్లి కూడా 11 పరుగులకే అవుట్​ కావడంతో భారత్​ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజ్​లో శ్రేయాస్​ అయ్యార్​, అక్షర్​ పటేల్ ఉన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Team India Cricketer : అప్పుడు జీరోగా ఉన్న ఇత‌ను ఇప్పుడు క్రికెట్ అభిమానుల‌కి హీరో అయ్యాడు