అక్షరటుడే, వెబ్డెస్క్: Bharat Summit |హైదరాబాద్లో ఈ నెల 25, 26న భారత్ సమ్మిట్ Bharat Summit in Telangana నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క deputy cm Bhatti Vikramarka తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 98 దేశాల నుంచి 350 మంది ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే Mallikarjun Kharge, లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ Rahul Gandhi కూడా హాజరు కానున్నారు. ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్లను సోమవారం ఆయన మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ఆవిష్కరించారు.