Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌:

Advertisement
వరల్డ్‌ బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత చెస్‌ క్రీడాకారిణి ఆర్‌.వైశాలి కాంస్య పతకం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో మహిళల విభాగంలో చైనాకు చెందిన జు జినార్‌పై ఆమె 2.5-1.5 తేడాతో గెలిచింది. సెమిస్‌లో చైనాకు చెందిన వెంజున్‌ చేతిలో 0.5-2.5 తేడాతో ఓడిపోయింది. ఇదే ర్యాపిడ్‌ ఈవెంట్‌లో కోనేరు హంపి టైటిట్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.