అక్షరటుడే, వెబ్డెస్క్: IND vs NZ: ICC ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా దుబాయ్లో కివీస్తో జరిగిన మ్యాచ్లో టీం ఇండియా విజయం సాధించింది. ఐదు వికెట్లు(42 పరుగులు, పది ఓవర్లు) తీసిన వరుణ్ చక్రవర్తి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 98 బాల్స్ కు 79 పరుగులు చేశాడు.
ఆ తర్వాత 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 46 ఓవర్లలో 205 పరుగులు తీసి, ఆలౌట్ అయింది. కేన్ విలియన్సన్ 81 పరుగులు చేసినా జట్టు విజయంవైపు వెళ్లలేకపోయింది.