అక్షరటుడే, వెబ్డెస్క్: Revanth Reddy | జన్వాడ ఫాంహౌస్(Janwada farm house) కేసులో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి బిగ్ రిలీఫ్ దక్కింది. సీఎం రేవంత్రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు(Telangana highcourt) కొట్టేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పీఎస్లో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో నార్సింగి పోలీసులు రేవంత్ను రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసును కొట్టివేసింది.
Revanth Reddy | జన్వాడ ఫాంహౌస్ కేసు.. సీఎం రేవంత్కు బిగ్ రిలీఫ్
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి :పీఎం కిసాన్ లబ్ధిదారుల స్టేటస్.. జాబితాలో మీ పేరు లేకపోతే ఏం చేయాలి ?
Advertisement