High court | కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు

High court | కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు
High court | కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు

అక్షరటుడే, వెబ్​డెస్క్: High court | కంచ గచ్చిబౌలిలోని భూమి కేసుపై హైకోర్టు(High Court) విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఏప్రిల్​ 24కు వాయిదా వేసింది. ఇక్కడ 400 ఎకరాల భూమిని చదును చేసి వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అది హెచ్​సీయూ భూమి(HCU Land) అని విద్యార్థులు, ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలో హైకోర్టులో దీనిపై పిటిషన్(Petition)​ దాఖలైన విషయం తెలిసిందే.

Advertisement

ఈ పిటిషన్​పై సోమవారం కోర్టు(Court) ఇరుపక్షాల వాదనలు విన్నది. ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది మేనకా గురుస్వామి(Menaka Guruswamy) తన వాదన వినిపించారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  HCU Lands | కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ