Advertisement
అక్షరటుడే, హైదరాబాద్: Kishan Reddy | హైదరాబాద్ లో పోలీసుల లాఠీచార్జిని ఖండిస్తూ కిషన్రెడ్డి ట్వీట్ చేశారు. క్రికెట్ అభిమానుల ర్యాలీని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. టీమిండియాకు మద్దతుగా రోడ్లపైకివచ్చిన ఫ్యాన్స్పై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమని కిషన్రెడ్డి అన్నారు. విజయోత్సవాలను అనుమతించకపోవడం సరికాదని ఎక్స్ వేదికగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు.
Advertisement