అక్షరటుడే, మెదక్: మెదక్లోని ప్రముఖ సూపర్ మార్కెట్ సాయిదీప్ యజమాని మల్లికార్జున రమేశ్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో ఆయన ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.
Advertisement
Advertisement