అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: సీపీ సాయి ఛైతన్య(Sai Chaitanya)ను శనివారం రాష్ట్ర కో–ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్రెడ్డి(Manala Mohan Reddy), నుడా ఛైర్మన్ కేశవేణు(Chairman Kesha Venu) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్కను అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. వారి వెంట ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ Venuraj, మాజీ కార్పొరేటర్ కొండపాక రాజేశ్ Kondapaka Rajesh తదితరులున్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement