అక్షరటుడే, వెబ్డెస్క్ : Delhi | ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ పోలీసులు ఆపరేషన్ చేపట్టి రూ.27 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit sha) ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కేంద్రంలోని మోదీ(PM Modi) ప్రభుత్వం డ్రగ్స్ వ్యతిరేకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీ(Delhi) కేంద్రంగా సాగుతున్న ప్రధాన డ్రగ్స్ దందా రాకెట్ను పోలీసులు ఛేదించారన్నారు. రూ.27.4 కోట్ల విలువైన మెథాంఫేటమిన్, ఎండమా, కొకైన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement