Jukkal Mla | ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ను కలిసిన ఎమ్మెల్యే

Jukkal Mla | ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ను కలిసిన ఎమ్మెల్యే
Jukkal Mla | ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ను కలిసిన ఎమ్మెల్యే
Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్ :  Jukkal Mla | హైదరాబాద్​లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాల కిష్టారెడ్డితో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిజాంసాగర్ మండలానికి విద్యాసంస్థలను మంజూరు చేయాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకుడు జ్యోతి రెడ్డి ఉన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  MLC elections | నామినేషన్లకు రేపే చివరి రోజు.. ఇంకా అభ్యర్థులను ప్రకటించని పార్టీలు