MLA Raja Singh | సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

MLA Raja Singh | సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
MLA Raja Singh | సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLA Raja Singh | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి CM Revanth Reddy ఎమ్మెల్యే రాజాసింగ్ MLA Raja Singh లేఖ రాశారు. శ్రీరామనవమి Sri Ram Navami సందర్భంగా ఏప్రిల్​ 6న నిర్వహించనున్న శోభాయాత్రకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. 2010 నుంచి తాము శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

ప్రతియేటా నిర్వహించే ఈ యాత్రలో లక్షల మంది రామభక్తులు పాల్గొంటారని పేర్కొన్నారు. కాగా.. ఈ సారి యాత్రకు సంబంధించి హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ Hyderabad Police Commissioner స్పందిస్తూ సౌండ్​ సిస్టమ్​ను పరిమితం చేయాలని చెప్పారన్నారు. కానీ ఈ నియమాలు అందరికీ వర్తింపజేయడం లేదంటూ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు అనవసరమైన అడ్డంకులు సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  HCU Lands | కమీషన్ల కోసమే హెచ్​సీయూ భూముల విక్రయం: కేటీఆర్