mla rakesh reddy | శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి

mla rakesh reddy | శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి
mla rakesh reddy | శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి

అక్షరటుడే, ఆర్మూర్‌: mla rakesh reddy | ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి శుక్రవారం తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నియోజకవర్గంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ(bjp) అధికారంలోకి రావాలని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Jamili elections | జమిలి ఎన్నికలపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు