అక్షరటుడే, వెబ్డెస్క్: IPL | ఐపీఎల్లో భాగంగా ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు MI and RCB మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబయిలో జరుగుతున్న ఈ మ్యాచ్లో హర్దిక్ సేన టాస్ గెలిచి won the toss బౌలింగ్ ఎంచుకుంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒకటి మాత్రమే గెలిచిన ముంబయి సొంతగడ్డపై జరిగే ఈ పోరులో సత్తా చాటాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్లో బుమ్రా Jasprit Bumrah ఆడనుండటం ముంబయికి కలిసి వచ్చే అవకాశం ఉంది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement