అక్షరటుడే, కామారెడ్డి టౌన్: పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇందుప్రియ పేర్కొన్నారు. పట్టణంలోని 46వ వార్డులో నీటి సమస్య ఉందని తన దృష్టికి రావడంతో వెంటనే బోర్ వేయించినట్లు తెలిపారు. శుక్రవారం బోరు మోటారును ఆమె ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డ్ కౌన్సిలర్ కోల్కర్ కన్నయ్య, పంపరి లతా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement