Advertisement
అక్షరటుడే, ఇందూరు : Nizamabad | నగరంలో ఆస్తిపన్ను, వాణిజ్య లైసెన్స్ రెన్యూవల్స్ నిమిత్తం మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పలు హాస్టళ్లను తనిఖీ చేశారు. వాణిజ్య లైసెన్స్లను పరిశీలించారు. లైసెన్స్ రెన్యూవల్స్పై అవగాహన కల్పించారు.
Advertisement