Advertisement

అక్షరటుడే ఇందూరు: ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలు కచ్చితంగా పాటించాలని ఎంవీఐ కిరణ్ కుమార్ సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం రవాణా శాఖ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది రాహుల్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  COLLECTOR | మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి