అక్షరటుడే, ఇందూరు: జిల్లా అదనపు కలెక్టర్గా(రెవెన్యూ) ఎస్.కిరణ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అదనపు కలెక్టర్ను కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
Advertisement