అక్షరటుడే, వెబ్డెస్క్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బదిలీ అయ్యారు. నేషనల్ పోలీస్ అకాడమీకి డిప్యూటేషన్పై బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే ఆయన సతీమణి, సెవెన్త్ బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని కూడా ఎన్పీఏకు ట్రాన్స్ఫర్ అయ్యారు. త్వరలోనే వీరు రిలీవ్ కానున్నారు. కాగా.. వీరు ఇద్దరు ఎన్పీఏ అసిస్టెంట్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్ల పాటు డిప్యూటేషన్ పై అక్కడే కొనసాగనున్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement